తల్లికి వందనం పథకం డబ్బులు రాని వారికి – ఈరోజే చివరి ఛాన్స్! | Thalliki Vandanam Last Chance Today
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో వేల మంది విద్యార్థుల ఖాతాల్లో ఇప్పటికే రూ.13,000 జమ అయింది. కానీ కొన్ని అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. అలాంటి వారికీ ఈరోజే (జూన్ 20) చివరి అవకాశం.
మీకు డబ్బులు రాలేదా? వెంటనే ఇలా చేయండి:
📌 ఎవరికి ఈ అవకాశం వర్తిస్తుంది?
- మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నా
- బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కాలేదా
- ఆధార్, పాస్బుక్ వివరాలు సరిగా ఉన్నా సమస్య వస్తే
📝 ఫిర్యాదు ఎలా చేయాలి?
- ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, స్క్రీన్షాట్లు సిద్ధం పెట్టుకోండి
- గ్రామ/వార్డు సచివాలయం లో నేరుగా ఫిర్యాదు చేయండి
- లేకపోతే NBM పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు:
- Create Grievance → Select Scheme: Talliki Vandanam → Submit
🕐 ఇకమీదట ఏమౌతుంది?
దశ | తేదీ |
---|---|
ఫిర్యాదు చివరి రోజు | జూన్ 20 (ఈరోజే) |
విచారణ (Scrutiny) | జూన్ 21 – 28 |
తుది జాబితా | జూన్ 30 |
డబ్బులు జమ | జూలై 5 లేదా 7లోపు |
❗ ముఖ్య సూచనలు:
- ఫిర్యాదు చేయకపోతే జూలైలో డబ్బులు రావు
- ఇది చివరి అవకాశం – మళ్లీ అవకాశం ఉండదు
- ఏవైనా డాక్యుమెంట్ లో తప్పులుంటే తప్పనిసరిగా సరిచేయాలి
📣 తల్లికి వందనం డబ్బులు రాలేదా? ఆలస్యం వద్దు!
ఇవాళ్టి తేది (జూన్ 20) చివరి తేదీ. వెంటనే మీ గ్రామ సచివాలయంలో వెళ్లి ఫిర్యాదు నమోదు చేయండి. లేకపోతే మీరు ఈసారి డబ్బులు పొందలేరు.
|
|
Leave a Comment